Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో ఘోర రైలు ప్రమాదం.. 33మంది మృతి.. భోగీల్లో నిప్పంటుకోవడంతో?

నవంబర్ 13 2017.. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య అధికమవుతోంది. రాష్ట్రంలోని కృష్ణానదిలో బోటు మునిగిన ఘటన ఓ వైపుంటే.. ఇరాన్-ఇరాక్‌లలో చోటుచేసుకున్న భారీ భూకంపంతో 150 మంద

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (14:46 IST)
నవంబర్ 13 2017.. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య అధికమవుతోంది. రాష్ట్రంలోని కృష్ణానదిలో బోటు మునిగిన ఘటన ఓ వైపుంటే.. ఇరాన్-ఇరాక్‌లలో చోటుచేసుకున్న భారీ భూకంపంతో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కాంగోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బోగీలకు నిప్పు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 
 
ఈ ప్రమాదంలో 33మంది మృతి చెందారు.. మరో 26 మంది తీవ్రగాయాలకు గురైయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది... అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. బోగీల్లో అక్రమ రవాణా జరిగిందని.. అందుకే ఆయిల్ టాంకర్లకు నిప్పంటుకుని ఈ ప్రమాదం జరిగి వుంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments