Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడాలో మంచు తుపాను.. గుంటూరు దంపతుల మృతి

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (20:15 IST)
అమెరికాతో పాటు కెనడాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన చలిగాలులతో ఇప్పటివరకు 60మంది మృతి చెందారు. తాజాగా మంచు తుఫానులో చిక్కుకుని ఏపీకి చెందిన దంపతులు మృతి చెందిన ఘటన న్యూజెర్సీలో జరిగింది. వీరు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంకు చెందిన వారని గుర్తించారు. 
 
ఐస్ లేక్ దగ్గర ఫోటోలు దిగుతుండగా ఐస్ కుంగి మంచులో కూరుకుపోయారు దంపతులు. ఆ సమయంలో ఐస్ లేక్ ఒడ్డునే ఉండటంతో ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు. హరిత మృతదేహాన్ని లేక్ నుంచి వెలికి తీశారు. కాగా అమెరికాలోని 20 కోట్ల మందిపై ఈ మంచు తుపాను ప్రభావం పడింది. 16 వేల విమానాలు రద్దయ్యాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments