Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు వెళ్లే పౌరులకు అమెరికా వార్నింగ్.. జమ్మూకాశ్మీర్‌కు మాత్రం వెళ్లొద్దు..

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (10:18 IST)
భారత్‌కు వెళ్లే తమ పౌరులను అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. నేరాలతో పాటు ఉగ్రవాదం కారణంగా అప్రమత్తంగా వుండాలని ముఖ్యంగా.. జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వెళ్లవద్దని అమెరికా పౌరులకు సూచించింది. 
 
ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రయాణ సూచనలను జారీ చేసిన అమెరికా విదేశాంగ శాఖ అందులో భారత్‌కు చేసే ప్రయాణాలకు ఇచ్చే రేటింగ్‌ను రెండుకు తగ్గించింది. ఇంతకుముందు భారతదేశానికి ప్రయాణ రేటింగ్ ఒకటిగా ఉండేది.
 
భారత దేశంలో నేరాలు, ఉగ్రవాద ప్రమాదం నేపథ్యంలో అమెరికా పౌరులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వెళ్లవద్దు. 
 
తూర్పు లడఖ్ ప్రాంతానికి మాత్రం అప్రమత్తతతో ఉంటూ వెళ్లవచ్చునని అమెరికా పేర్కొంది. భారత్‌లో నేరాలు ఎక్కువగా వున్నాయని అందుచేత అక్కడికి వెళ్లే అమెరికా పౌరులు అప్రమత్తంగా వుండాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments