Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్ ఖైదా చీఫ్‌ను అంతమొందించాం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (08:34 IST)
కాబూల్‌లో జరిపిన వైమానిక దాడిలో అల్-ఖైదా నాయకుడు అమాన్ అల్-జవహిరిని అమెరికా హతమార్చినట్లు అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ప్రకటించారు. "న్యాయం జరిగింది. ఈ ఉగ్రవాద నాయకుడు ఇక లేరు" అని బైడెన్ టెలివిజన్ ప్రసంగంలో అన్నారు.

 
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి గం 7:30 నిమిషాలకు ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని కాబూల్ ప్రాంతంలోని ఓ రహస్య ప్రదేశంలో అల్-జవహరీ బాల్కనీలో టీ తాగుతున్నట్లు సమాచారం. ఆ సమయంలో అతి సమీపం నుంచి అమెరికా సేనలు డ్రోన్ దాడి చేసి మట్టుబెట్టాయి. కాగా ఈ చర్య అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనంటూ తాలిబాన్ సర్కార్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments