Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్గన్ తాత్కాలిక అధ్యక్షుడుగా అమ్రుల్లా సలేహ్... ఎవరీయన?

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (15:36 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్నారు. దీంతో ఆ దేశ అధ్యుక్షుడుగా ఉన్న అష్రాఫ్ ఘనీ దేశం వీడి పారిపోయారు. అప్పటి నుంచి ఆప్ఘన్ దేశ ‘చట్టబద్ధమైన’ తాత్కాలిక అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తనను తాను ప్రకటించుకున్నారు.  
 
గత సంవత్సరం ఫిబ్రవరి నుండి ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఈయన కొనసాగుతున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. దీంతో ఉపాధ్యక్షుడుగా ఉన్న సలేహ్ ఇపుడు ఆప్ఘాన్ చట్టబద్ధమైన తాత్కాలిక అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 
 
ఈ మేరకు ఆఫ్ఘన్‌లోని తాలిబన్ ఆధినాయకత్వాన్ని ఉల్లంఘిస్తూ సలేహ్ ట్విట్టర్‌లో ఈ ప్రకటన చేశారు, దీనిలో "తమ మద్దతు మరియు ఏకాభిప్రాయాన్ని కాపాడుకోవడానికి నాయకులందరికీ చేరువవుతున్నాను" అని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments