Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకపై సోషల్ మీడియాపై నిషేధం - వ్యతిరేకించిన మంత్రి

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (13:05 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం శ్రీలంక దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునిపోయేలా చేసింది. దీంతో దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో శ్రీలంకలో ప్రజా ఆందోళనలు రోజురోజుకూ ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు కార్యక్రమాలకు నిలువరించడానికి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. 
 
తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ నిషేధంపై అధికార పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని ఆ దేశ యువజన, క్రీడా శాఖామంత్రి నమల్ రాజపక్స‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి ఆంక్షలు అస్సలు పనిచేయవని, అధికారులు మరింత ప్రగతిశీలంగా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments