Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ డోక్లాం రచ్చం.. సైనికుల గస్తీ మధ్య రహదారి విస్తరణ పనులు

భార‌త్, చైనా మ‌ధ్య చెల‌రేగిన డోక్లాం ప్ర‌తిష్టంభ‌న ఇటీవ‌లే స‌మ‌సిపోయి శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే, అక్క‌డినుంచి ర‌హ‌దారి విస్త‌ర‌ణకు ఉపయోగించే యంత్రాలను, పరికరాలను కూడా చైనా తీసుకెళ్లింది. దీ

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (07:29 IST)
భార‌త్, చైనా మ‌ధ్య చెల‌రేగిన డోక్లాం ప్ర‌తిష్టంభ‌న ఇటీవ‌లే స‌మ‌సిపోయి శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే, అక్క‌డినుంచి ర‌హ‌దారి విస్త‌ర‌ణకు ఉపయోగించే యంత్రాలను, పరికరాలను కూడా చైనా తీసుకెళ్లింది. దీంతో సమస్య సమసిపోయిందని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
కానీ, చైనా తన వక్రబుద్ధిని మరోమారు బయటపెట్టింది. డోక్లాంకి 10 కిలోమీటర్ల దూరంలో మరో రహదారి విస్తరణ పనులను చేప‌ట్టింది. చైనా రోడ్డు నిర్మిస్తోన్న‌ ప్రాంతానికి దాదాపు 500 మంది చైనా సైనికులు ఇప్పటికే వచ్చేసి గస్తీ కాస్తున్నారు.
 
ఆ ప్రాంతం నుంచి ఇటీవ‌ల వెన‌క్కు తీసుకెళ్లిన రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే సామగ్రినే మ‌ళ్లీ వినియోగిస్తూ చైనా రోడ్డు ప‌నులు చేప‌డుతోంద‌ని నిఘావర్గాలు చెప్పాయి. దీని ద్వారా ఆ వివాదాస్పద ప్రాంతం త‌మ‌దేన‌ని చెప్పేందుకు చైనా మరోసారి ప్రయత్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై భారత్ స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments