Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునామీలో నీట మునిగింది.. రోమ్ నగరంలో బయటపడిన తునిసియా (video)

రోమ్ నగరంలో సముద్రం నీటితో మునిగిన రాజ్యాన్ని పురావస్తు నిపుణులు కనుగొన్నారు. సునామీతో ఏర్పడిన విధ్వంసం కారణంగా ఆ రాజ్యం నీట మునిగి వుండవచ్చునని పురావస్తు నిపుణులు అంటున్నారు. తునిసియా దేశానికి ఈశాన్య

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (13:11 IST)
రోమ్ నగరంలో సముద్రం నీటితో మునిగిన రాజ్యాన్ని పురావస్తు నిపుణులు కనుగొన్నారు. సునామీతో ఏర్పడిన విధ్వంసం కారణంగా ఆ రాజ్యం నీట మునిగి వుండవచ్చునని పురావస్తు నిపుణులు అంటున్నారు. తునిసియా దేశానికి ఈశాన్యం వైపు గల రోమ్ రాజ్యానికి చెందిన నాబూల్‌ను పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. ఈ రాజ్యం నాలుగో శతాబ్ధంలో ఏర్పడిన సునామీ కారణంగా నీట మునిగిపోయిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఈ రాజ్యంలోని వీధులు, శాసనాలు, వంద ట్యాంకులను తవ్వకం ద్వారా వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. 50 ఎకరాలతో కూడిన ఈ రాజ్యాన్ని వెలికితీయడం ద్వారా ప్రాచీన కాలం శిలాఖండాలు బయటపడ్డాయి. 365 ఏడీ జూలై 21న ఏర్పడిన సునామీతో అలెగ్జాండ్రియా, ఈజిప్టు, గ్రీకు దేశాల్లో పెను విధ్వంసం ఏర్పడింది. ఇక కొత్తగా కనిపెట్టబడిన ఈ నగరం రసాయనాల తయారీకి, చేపల ఉత్పత్తి ఇక్కడ నుంచే జరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments