Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో 5న తలపడనున్న క్రికెట్ కొదమ సింహాలు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో తొలి మ్యాచ్ ఈనెల ఐదో తేదీన హైదరాబాద్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ ఆరంభ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో తొలి మ్యాచ్ ఈనెల ఐదో తేదీన హైదరాబాద్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ ఆరంభ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో... భారత్, వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాళ్లు యువరాజ్ సింగ్, క్రిస్ గేల్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రాక్టీస్ ముందు వీరిద్దరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీని యువీ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. గేల్‌ను కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

తర్వాతి కథనం
Show comments