Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లన్నీ పూణెలో..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ అంచె పోటీల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై నగరంలోని చెప్పాక్కం స్టేడియంలో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను పూణెకు తరలించారు. కావేరీ జల నిర్వహణ మండలి ఏర్పాటు కోసం తమిళనా

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (11:05 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ అంచె పోటీల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై నగరంలోని చెప్పాక్కం స్టేడియంలో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను పూణెకు తరలించారు. కావేరీ జల నిర్వహణ మండలి ఏర్పాటు కోసం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులోభాగంగా, చెన్నైలో జరిగే మ్యాచ్‌లను కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో సీఎస్కే, కేకేఆర్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌ను కట్టుదిట్టమైన భద్రతనడుమ నిర్వహించారు. దీంతో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు ఆందోళనకారులు హెచ్చరికలు జారీచేశారు. దీంతో ఈ మైదానంలో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను మరోచోటికి తరలించారు.
 
నిజానికి సీఎస్కే జట్టు ఆడాల్సిన మ్యాచ్‌ల కోసం నాలుగు నగరాల పేర్లను చెన్నై టీమ్ ముందు ఉంచినట్లు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. వీటిలో ఏపీలోని విశాఖపట్నంతోపాటు త్రివేండ్రం, పుణె, రాజ్‌కోట్ ఉన్నాయి. అయితే వీటిలోనూ పుణెను ఎంపిక చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments