Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌ టైటాన్స్‌‌పై ముంబై ఇండియన్స్‌ గెలుపు

Webdunia
శనివారం, 7 మే 2022 (09:34 IST)
MI_GT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఉత్కంఠ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌‌పై ముంబై ఇండియన్స్‌ విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్లో గుజరాత్‌ విజయానికి 9 పరుగులు చేయాల్సిన సమయంలో ముంబై పేసర్‌ సామ్స్‌ అద్భుతం చేశాడు. అద్భుత బౌలింగ్‌తో ముంబైకు థ్రిల్లింగ్‌ విక్టరీ అందించాడు.
 
మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 177 పరుగులు చేసింది. ఇషాన్‌ 45, డేవిడ్‌ 44, రోహిత్‌ శర్మ 43 పరుగులతో రాణించారు. 178 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు సాహా, గిల్‌ తొలి వికెట్‌కు 106 పరుగుల ఫ్లయింగ్‌స్టార్ట్‌ ఇచ్చారు.
 
చివరి రోవర్‌ వరకు విజయం గుజరాత్‌దే అన్నట్లుగా మ్యాచ్‌ సాగింది. క్రీజ్‌లో ఫామ్‌లో ఉన్న మిల్లర్‌, తేవాటియా ఉన్నా సామ్స్‌ పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై విజయంలో కీ రోల్‌ పోషించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

Woman Constable: ఆర్థిక ఇబ్బందులు: ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కానిస్టేబుల్

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments