Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌తో ఐపీఎల్ కష్టం.. కానీ క్రికెటర్లకు ఆ ఛాన్సుంది..?

Webdunia
సోమవారం, 18 మే 2020 (14:35 IST)
కరోనా వైరస్ కారణంగా కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ సాధ్యం కాదని బీసీసీఐ తేల్చేసింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ప్రస్తుతానికైతే ఐపీఎల్‌ నిర్వహించాలనే ఆలోచన బీసీసీఐకి లేదని బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. 
 
క్రీడా రంగానికి సంబంధించి ప్రేక్షకులు లేకుండా క్రీడా వేదికలు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతించింది. అయితే లాక్‌డౌన్‌, ప్రయాణ ఆంక్షల కారణంగా ఐపీఎల్ సాధ్యం కాదని బీసీసీఐ తెలిపింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అధ్యయనం చేస్తున్నాం. దీని ప్రకారం మేం ఒక ప్రణాళిక రూపొందించుకుంటామని అరుణ్ ధుమాల్‌ వెల్లడించారు. 
 
కానీ క్రికెటర్లు ట్రైనింగ్ చేసేందుకు స్టేడియాలకు వెళ్లే ఛాన్సుంది. ఇంకా ఔట్‌డోర్‌ ప్రాక్టీస్‌లో పాల్గొనవచ్చు. ఆటగాళ్లందరూ ఒక్కో ప్రాంతంలో ఉండటంతో ఒకే దగ్గర జట్టు మొత్తం కలిసి సాధన చేసే ఛాన్స్‌ లేదని అరుణ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

తర్వాతి కథనం
Show comments