Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ బడ్జెట్ ఫోన్లు.. రూ.1799

రిలయన్స్ జియోకు ధీటుగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ రెండు ధరల్లో బడ్జెట్‌ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ 41 పవర్‌’ పేర్ల‌తో వీటిని ప్రవేశపెట్టింది.

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (10:21 IST)
రిలయన్స్ జియోకు ధీటుగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ రెండు ధరల్లో బడ్జెట్‌ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ 41 పవర్‌’ పేర్ల‌తో వీటిని ప్రవేశపెట్టింది. 
 
భారతీ ఎయిర్‌టెల్‌, కార్బన్‌ మొబైల్స్‌ సంయుక్తంగా రెండు 4జీ స్మార్ట్ ఫోన్లను విడుద‌ల చేశాయి. ‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ 41 పవర్‌’ ఫోన్‌లను వ‌రుస‌గా రూ.1,799కి, రూ.1,849కే అందిస్తున్న‌ట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల అసలు ధ‌ర రూ.4,390, రూ.4,290గా ఉన్నాయి. 
 
కానీ, రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా 1500 రూపాయ‌ల‌కే అందించిన విష‌యం తెలిసిందే. జియో నుంచి వ‌స్తున్న పోటీని ఎదుర్కోవ‌డానికి ఎయిర్‌టెల్ ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తోంది. 
 
దీనిపై భారతీ ఎయిర్‌టెల్‌ సీఎంవో రాజ్‌ పూడిపెద్ది ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... తాము కార్బన్‌తో కలిసి పనిచేయడం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌మ స్మార్ట్‌ఫోన్‌ల‌ను అమెజాన్‌లో కూడా అందిస్తామ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments