Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్ ధర రూ.38 వేలు... ఏప్రిల్ నుంచి మార్కెట్‌లోకి...

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (14:26 IST)
బ్లాక్‌బెర్రీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ పేరు కీవన్. ఈ ఫోన్‌ను బ్లాక్‌బెర్రీ తన ఇన్-హౌజ్‌లోనే తయారు చేసింది. దీని ధరను ఆ కంపెనీ తాజాగా ప్రకటించింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌కు ముందు లాంచ్ చేసిన ఈ ఫోన్ ధరను రూ.38,600గా పేర్కొంది. 
 
ఇక ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే 4.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టాకోర్ ఎస్ఓసీ, 3జీబీ ర్యామ్, 12 మెగాపిక్సల్ వెనుక, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ కాగా 2 టీబీ వరకు పెంచుకునే సదుపాయం ఈ ఫోన్‌లో ఉండటం విశేషం. ఈ ఫోన్‌లో 3505 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఓఎస్‌తో పనిచేస్తుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments