Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్‌కార్ట్‌ ఫోన్ పే యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే?

ఫ్లిప్ కార్ట్‌కు చెందిన ఫోన్ పే ఆప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.250 వరకు రీచార్జ్‌లపై రూ.50 క్యాష్‌ బ్యాక్ ఇవ్వనుంది. ఆపై విలువ కలిగిన రీచార్జ్‌లపై రూ.7

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (16:10 IST)
ఫ్లిప్ కార్ట్‌కు చెందిన ఫోన్ పే ఆప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.250 వరకు రీచార్జ్‌లపై రూ.50 క్యాష్‌ బ్యాక్ ఇవ్వనుంది. ఆపై విలువ కలిగిన రీచార్జ్‌లపై రూ.75 క్యాష్ బ్యాక్‌ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ ఆఫర్లు అమల్లోకి రానున్నాయి.

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా వినియోగదారులను కాపాడుకునేందుకు కొత్త కస్టమర్లను పొందే విషయంలో బీఎస్ఎన్ఎల్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. 
 
ఇందులో భాగంగానే క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. గత నెలలో 50 శాతం అదనపు డేటాను ప్రమోషన్‌లో భాగంగా అందించిన బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం క్యాష్ బ్యాక్ పేరిట రీటైల్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

బీఎస్ఎన్ఎల్ తరహాలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి టెలికాం సంస్థలన్నీ జియోకు పోటీగా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments