Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాపిల్ కొత్త ఐఫోన్లు.. చైనాలో ఐఫోన్లు, ఐప్యాడ్‌లు బంద్

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (09:42 IST)
ఐఫోన్, ఐప్యాడ్‌లను ప్రపంచంలోని ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ ఆపిల్ తయారు చేసింది. వచ్చేవారం యాపిల్ కొత్త ఐఫోన్లను విడుదల చేయనుంది. ఈ సందర్భంలో, పనివేళల్లో యాపిల్ ఐఫోన్లు, విదేశీ బ్రాండ్ పరికరాలను ఉపయోగించకూడదని చైనా ప్రభుత్వ ఉద్యోగులను ఆదేశించింది. అలాంటి పరికరాలను కార్యాలయంలోకి తీసుకురావద్దని ఉద్యోగులను కోరినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. 
 
ఇది చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలకు ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. దీంతో చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఐఫోన్లు, ఐప్యాడ్‌లను పని అవసరాలకు ఉపయోగించరాదని రష్యా గత నెలలో ప్రకటించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments