Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్‌ప్రైజ్ ధరకు ఎల్.ఈ.డీ టీవీ...

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (17:44 IST)
ఇప్పటివరకు భారత్‌లోని మొబైల్ మార్కెట్‌లపై మాత్రమే దాడి చేసిన డ్రాగన్ కంపెనీలు ఇప్పుడు టెలివిజన్ మార్కెట్‌పై కూడా దాడి చేస్తున్నాయి. మొబైల్ మేకర్ దిగ్గజం షియోమీ అతి తక్కువ ధరకే ఎంఐ టీవీ 4 సిరీస్‌ టీవీలను అందుబాటులోకి తీసుకువచ్చి సృష్టించింది. ఈ ప్రకంపనలు ఆగకమునుపే చైనాకే చెందిన మరో కంపెనీ కొత్త ప్రకంపనలు సృష్టించనుంది. 
 
వివరాలలోకి వెళ్తే... తాజాగా చైనాకే చెందిన షింకో మరింత అద్భుతమైన ధరలలో అతిపెద్ద ఎల్‌ఈడీ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఎస్ఓ4ఎ 39 అంగుళాల ఎల్‌ఈడీ టీవీని రూ.13,990కే మార్కెట్లోకి విడుదల చేసి ప్రకంపనలను సృష్టించింది. హెచ్‌డీ రిజల్యూషన్ కలిగిన ఈ టీవీలో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. 
 
4కె ప్లేబ్యాక్‌కు సపోర్టు చేస్తుంది. యూఎస్‌బీ టు యూఎస్‌బీ ఫైల్ ట్రాన్స్‌ఫర్, 20 వాట్స్ స్పీకర్, ఎనర్జీ సేవింగ్ ఫీచర్ ఉన్నాయి. సర్వీసింగ్, ఇన్‌స్టాలేషన్, మరమ్మతుల వంటివాటి కోసం ఆండ్రాయిడ్ యాప్‌‌ను కూడా షింకో అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో షింకో ఎల్‌ఈడీ టీవీ (24 అంగుళాలు) ప్రారంభ ధర రూ.6,490. గరిష్టంగా... 65 అంగుళాల టీవీ ధర రూ.59,990. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments