Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వదేశానికి తరలిపోతున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (12:47 IST)
సరిహద్దుల్లో నిత్యం కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లకు భారత తగిన రీతిలో గుణపాఠం నేర్పుతోంది. ఒకవైపు దౌత్యపరంగా ఒత్తిడి తెస్తూనే మరోవైపు, వాణిజ్యపరంగా దెబ్బకొడుతోంది. దీంతో చైనా కంపెనీలు భారత్‌లో నిలదొక్కుకోలేక పోతున్నాయి. ఫలితంగా తమ దేశానికి వెళ్లిపోతున్నాయి. 
 
భారత మార్కెట్‌లో ఉన్న దేశీయ కంపెనీలతో పోటీపడలేకపోతున్నాయి. ఒకపుడు యధేచ్చగా భారత చట్టాలను ఉల్లంఘిస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన ఈ కంపెనీల ఆటలు ఇపుడు సాగడం లేదు. పన్నుల కట్టలేకపోతున్నాయి. దీనికితోడు హవానా నగదు చెలామణి బాగా తగ్గిపోయింది. దీంతో దేశీయ మార్కెట్‌కు టాటా చెప్పేస్తున్నాయి. 
 
పనిలోపనిగా తమ వ్యాపార కార్యకలాపాలకు అనువైన దేశాలను వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌ను వీడే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇపుడు ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియా దేశాల్లో తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ మేరకు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కూడా కథనాలు ప్రచురించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments