Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీవో నుంచి కొత్త ఫోన్.. Vivo V20 SE ధర రూ.20,999

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (16:20 IST)
Vivo V20 SE
భారత్‌లో వీవో నుంచి కొత్త ఫోన్ విడుదల కానుంది. భారత్‌లో ''వీవో వి20 ఎస్.ఈ.'' మొబైల్ లాంఛ్ చేయనున్నారు. అందుబాటు ధరలోనే ఈ మొబైల్ లభించనుందని టాక్. ఈ ఫోన్ ధరను రూ.20,999లు ఉండవచ్చని భావిస్తూ ఉన్నారు. 
 
వీవో వి20 ఎస్.ఈ.కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు వీవో సంస్థ టీజ్ చేస్తూనే ఉంది. అయితే పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. వీవో వి20 ఎస్.ఈ. మొబైల్‌ను వచ్చే వారం విడుదల చేయవచ్చని చెబుతూ ఉన్నారు. త్వరలో దీనిపై వీవో సంస్థ అధికారిక ప్రకటనను వెలువరించనుంది.
 
వీవో వి20 లైనప్‌లో భాగంగా విడుదల కాబోతున్న రెండో ఫోన్ ఇది. ఈ మొబైల్ లాంఛ్ అవ్వకముందే కొన్ని వివరాలు సామాజిక మాధ్యమాల్లో లీక్ అయ్యాయి. అందులో ఈ మొబైల్ ఫోన్ ధర కూడా ఉంది. 8జీబీ+128 జీబీ స్టోరేజీ ఆప్షన్ ఉన్న మొబైల్ ఫోన్ ధరను 20990 రూపాయలు ఉండవచ్చని సమాచారం. ఈ మొబైల్ గ్రావిటీ బ్లాక్ కలర్, ఆక్వా మెరైన్ కలర్ లో కూడా లభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments