Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో కాల్స్‌కు కనెక్ట్ ఇవ్వరా? మొండికేసిన ఆ సంస్థలపై భారీ జరిమానా?

Webdunia
గురువారం, 25 జులై 2019 (18:37 IST)
జియో కాల్స్ కనెక్ట్ ఇవ్వడంలో మొండికేసిన టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలకు రూ.3.050 కోట్ల మేర భారీ జరిమానా విధించేందుకు గవర్నమెంట్ ప్యానెల్ ఆమోదం తెలిపింది. ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అంటూ జియో సంచలనం రేపిన నేపథ్యంలో భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి సంస్థలు జియో కాల్స్‌ను నిరోధించాయని 2016లో ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ వ్యవహారంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలపై పెనాల్టీ వేయాలని ట్రాయ్ గవర్నమెంట్ ప్యానల్‌కు సిఫార్సు చేసింది. ఇందుకు తాజాగా గవర్నమెంట్ ప్యానల్ ఆమోదం తెలిపింది. దీనిపై భారతీ ఎయిర్ టెల్ సంస్థ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికే నష్టాల్లో వున్న సంస్థపై మరింత భారం పడుతుందని.. ఇది టెలికాం సెక్టార్‌నే ఒత్తిడిలోకి నెట్టేస్తుందని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments