Webdunia - Bharat's app for daily news and videos

Install App

4జీ నెట్‌వర్క్ లభ్యత విషయంలో భారత్ ముందున్నా.. డౌన్లోడింగ్ స్పీడ్‌లో పరమచెత్తగా వుందట..

దేశ వ్యాప్తంగా 4జీతో జియో సంచలనం సృష్టించింది. అయితే జియో సిమ్‌ను ఎవ్వరూ తొలి సిమ్‌గా వాడట్లేదని సర్వేలో తేలింది. జియో దెబ్బకు పోటీ పడి టెలికాం సంస్థలు 4జీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (10:43 IST)
దేశ వ్యాప్తంగా 4జీతో జియో సంచలనం సృష్టించింది. అయితే జియో సిమ్‌ను ఎవ్వరూ తొలి సిమ్‌గా వాడట్లేదని సర్వేలో తేలింది. జియో దెబ్బకు పోటీ పడి టెలికాం సంస్థలు 4జీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా 4జీ నెట్‌వర్క్ లభ్యత విషయంలో భారత్ ముందున్నప్పటికీ.. స్పీడ్ విషయంలో మాత్రం పరమ చెత్తగా వుందని రీసెర్చ్ వెబ్‌సైట్ ఓపెన్ సిగ్నల్ డాట్ కామ్ తెలిపింది. 
 
4జీ స్పీడ్ లభ్యత విషయంలో దక్షిణ కొరియా 96.4 శాతం అగ్రస్థానంలో ఉండగా, జపాన్ (93.5 శాతం), నార్వే (87.0 శాతం), అమెరికా (86.5 శాతం), ఇండియా (81.6శాతం)  తర్వాతి స్థానాల్లో నిలిచాయి. శ్రీలంక చివరి స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ తర్వాతి స్థానాల్లో యూకే, జర్మనీ, ప్రాన్స్, ఐర్లాండ్, ఈక్వెడార్‌లు నిలిచాయి. 
 
అలాగే 4జీ లభ్యత విషయంలో చాలా దేశాల కంటే భారత్ మెరుగ్గా వున్నా, డౌన్‌లోడింగ్ వేగంలో మాత్రం చెత్తగా వుంది. డౌన్‌లోడింగ్ స్పీడ్‌లో సింగపూర్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా భారత్ మాత్రం దానికంటే తొమ్మిదిరెట్లు తక్కువగా ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments