Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో ట్రంప్.. కాగ్నిజెంట్ ఐటీ యూనియన్ ప్రారంభం..

అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఐటీ ఉద్యోగులు జడుసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగమంటేనే వద్దు బాబోయ్ అనుకుంటున్నారు. ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస

Webdunia
బుధవారం, 17 మే 2017 (19:37 IST)
అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఐటీ ఉద్యోగులు జడుసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగమంటేనే వద్దు బాబోయ్ అనుకుంటున్నారు. ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఏమీ పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమిళనాడులోని కాగ్నిజెంట్ కంపెనీ తొలగించిన ఉద్యోగులు ఐటీ ఫారమ్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. 
 
మొత్తం రాష్ట్రంలో 4.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. అందులో 100 మంది మాత్రమే సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. గతంలో 2015లో టీసీఎస్ కంపెనీ వందల మందిని ఉద్యోగం నుండి తొలగించడంతో తమిళనాడు ప్రభుత్వం ఐటీ రంగాన్ని కూడా ట్రేడ్ యూనియన్‌లో చేర్చింది. ఈ విషయంలో కర్ణాటక ముందడుగు వేయలేదు. అయితే కాగ్నిజెంట్ దెబ్బతో 13వేల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఇదే కనుక కొనసాగితే ఐటీ ఉద్యోగుల సమ్మె చేస్తామంటూ ఆ ఫారమ్ ఛీఫ్ పరిమళ హెచ్చరించారు. ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుండే అత్యధిక ఐటీ ఉద్యోగులు ఉండటం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments