Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దెబ్బకు ఎయిర్ టెల్ రూ.399కే అపరమిత కాల్స్, 84 రోజులు వ్యాలిడిటీ

జియో టెలికం రంగంలో ఎంతటి కుదుపును కుదిపిందో వేరే చెప్పక్కర్లేదు. పైగా జియో స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.1500కే అందిస్తానన్న మాటకు వినియోగదారులు అనూహ్యంగా స్పందించారు. ఇప్పటికే 60 లక్షల మందికి పైగా వినియోగదారులు జియో ఫోన్ ను బుక్ చేసుకోగా, మరికొందరు ఇంకా

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (18:55 IST)
జియో టెలికం రంగంలో ఎంతటి కుదుపును కుదిపిందో వేరే చెప్పక్కర్లేదు. పైగా జియో స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.1500కే అందిస్తానన్న మాటకు వినియోగదారులు అనూహ్యంగా స్పందించారు. ఇప్పటికే 60 లక్షల మందికి పైగా వినియోగదారులు జియో ఫోన్ ను బుక్ చేసుకోగా, మరికొందరు ఇంకా క్యూలో వున్నారు. 
 
జియో ఇస్తున్న పోటీకి ఎయిర్ టెల్, వొడాఫోన్ దిమ్మతిరిగిపోతున్నాయి. పోటీని తట్టుకోవడం అటుంచి వున్న కస్టమర్లనే కాపాడుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ తాజాగా ఓ ఆఫర్ ప్రకటించింది. ఇది జియో తరహాలోనే వుంది. 
 
రూ.399కే అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందిస్తామని ప్రకటించింది. అలాగే రూ.149 ప్లాన్‌ను 2 జీబీ 4జీ డేటాతోపాటు, 28 రోజుల పాటు ఎయిర్‌టెల్‌ నుంచి ఎయిర్‌టెల్‌కు అపరిమిత కాల్స్‌ చేసుకునే స‌దుపాయాన్ని అందించనున్నట్లు తెలిపింది. మరి ఎయిర్‌టెల్ ఆఫర్‌కు ఎంతమంది ఆకర్షితులవుతారో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments