Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి లెనోవా నుంచి సరికొత్త ల్యాప్‌టాప్

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (21:12 IST)
లెనోవా నుంచి సరికొత్త ల్యాప్‌టాప్ మార్కెట్లోకి వచ్చింది. చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజి సంస్థ అయిన లెనోవా నుంచి వచ్చిన ఈ ల్యాప్ టాప్ సరికొత్త ఫీచర్లను కలిగివుంది. భారత మార్కెట్‌లోకి కొత్త ఫీచర్లతో లెనోవా లెజియన్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ ల్యాప్ టాప్‌లో ఎఎమ్‌డి రైజెన్ 4000 సిరీస్ ప్రాసెసర్ వుంటుంది.  
 
ఇంకా ఈ లెనోవా లెజియన్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌ రూ. 75,990 ఉంటుంది. లెనోవా లెజియన్ 5 ల్యాప్‌టాప్ బరువు 2.3 కిలోలు ఉండగా, హెచ్‌డీ వెబ్‌క్యామ్‌తో ఇది పని చేస్తుంది. లాంచ్ ఆఫర్లలో ఒక సంవత్సరం ఉచిత ప్రీమియం కేర్, ఒక సంవత్సరంపాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ రూ. 3,900 లభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments