Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐడియా, వొడాఫోన్ ఏకమైతే.. ఎయిర్ టెల్, జియోకు కష్టకాలమేనా?

టెలికాం రంగ సంస్థలు ఈ ఏడాది ఆదాయంలో పది శాతం మేర నష్టాన్ని చవిచూస్తాయని, తద్వారా వొడాఫోన్, ఐడియా సంస్థల రెవెన్యూ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత డేటా పేరుతో రంగంలోకి దిగిన జియోకు పోటీగా ఆఫర్ల

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (12:53 IST)
టెలికాం రంగ సంస్థలు ఈ ఏడాది ఆదాయంలో పది శాతం మేర నష్టాన్ని చవిచూస్తాయని, తద్వారా వొడాఫోన్, ఐడియా సంస్థల రెవెన్యూ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత డేటా పేరుతో రంగంలోకి దిగిన జియోకు పోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్న ఎయిర్ టెల్ వంటి సంస్థల ఆదాయం ఈ ఏడాది చాలామటుకు తగ్గుతుంది.

దీంతో పది శాతం మేర ఆదాయంలో నష్టం వాటిల్లితే.. ఆయా సంస్థలు నష్టాల నుంచి గట్టెక్కేందుకు దాదాపు 12 నుంచి 24 నెలల సమయం పడుతుంది. ఆ  గ్యాప్‌లో వొడాఫోన్, ఐడియా సంస్థలు విలీనం కావడం ద్వారా ఎయిర్ టెల్, జియోలను దెబ్బతీస్తాయని టెలికాం నిపుణులు అంటున్నారు. 
 
ఈ రెండు కంపెనీలు ఏకమైతే టెలికాం రంగంలో అతిపెద్ద నెట్‌వర్క్ సంస్థ ఉత్పన్నమైనట్లేనని వారు జోస్యం చెప్తున్నారు. వొడాఫోన్, ఐడియాలు ఏకమై.. ఎయిర్ టెల్, జియోతో పాటు మూడు టెలికాం సంస్థలకు గండికొడుతాయని.. తద్వారా వాటాలు 85 శాతం మేరకు పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments