Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతకు గుడ్ న్యూస్.. మొబైళ్ల ధరలు తగ్గుతున్నాయోచ్..

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (18:05 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో యువతకు ఒక శుభవార్త అందించింది. అదేంటంటే మొబైల్ ఫోన్‌ల ధరలు మరింత తగ్గనున్నాయి.


సెల్యులార్ మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే కెమెరా మాడ్యూల్, చార్జర్, అడాప్టర్‌లపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నాయి. 
 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ల మార్గెట్ దినదినాభివృద్ధి చెందుతోంది.

ఇండియాలో మొబైల్ ఫోన్ మార్కెట్ 2018లో 14.5 శాతం పెరగగా, 2019లో 15 శాతానికి పెరగనుందని, 2021 నాటికి ఇండియాలో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 1.4 బిలియన్లకు పెరగనుందని అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments