Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి మోటో జీ9 ఫోన్... ధర: రూ.11,499లు

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (18:52 IST)
Moto
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ మోటరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోటో జీ9ను భారత్‌లో విడుదల చేశారు. మోటో G8కి అప్ గ్రేడ్ వెర్షన్‌గా వస్తున్న ఈ ఫోన్ 6.5-అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 20డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. భారత్‌ మార్కెట్‌లో రెడ్‌మి నోట్ 9 ప్రో, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21, రియల్‌మి 6i వంటి ఫోన్లకు గట్టి పోటీని ఇవ్వడానికి ఈ ఫోన్ అందుబాటులో వుంది. 
 
మోటరోలా కంపెనీ భారత్‌లో మోటో జీ9 స్మార్ట్‌ఫోన్‌‌ను కేవలం ఒకే ఒక వేరియంట్‌లో విడుదల చేసింది. 4జీబీ ర్యామ్ ప్లస్, 64జీబీ స్టోరేజ్ వంటి సింగల్ వేరియంట్‌లో లభించే ఫోన్ ధర: 11,499 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, నీలమణి బ్లూ వంటి రెండు కలర్ ఎంపికలలో సంస్థ విడుదల చేస్తున్నది. వీటిని ఆగస్టు 31 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments