Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసుకు రమ్మన్నందుకు 800 మంది ఉద్యోగులు రాజీనామా.. ఎక్కడ?

Webdunia
గురువారం, 12 మే 2022 (14:46 IST)
కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని అనేక ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించాయి. దీంతో గత రెండేళ్లుగా అనేక మంత్రి ఐటీ ఉద్యోగులు తమ ఇళ్ల వద్ద నుంచే తమతమ ఆఫీస్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి. దీంతో అనేక కంపెనీలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఫలితంగా అనేక మంది ఐటీ ఉద్యోగులు తమతమ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లిపోతున్నారు. 
 
ఈ క్రమంలో వైట్ హ్యాట్ జూనియర్ (జేఆర్) అనేక కంపెనీకి ఉద్యోగులు తేరుకోలేని షాకిచ్చారు. వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని రద్దు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఆఫీసుకు రావాలంటూ ఆదేశించింది. ఆ కంపెనీలో పని చేసే అనేక మందికి ఏమాత్రం మింగుడు పడలేదు. ఫలితంగా గత రెండు నెలలో ఈ లెర్నింగ్ స్టార్టప్ కంపెనీ వైట్‌హ్యాట్ జేఆర్‌‍కు  చెందిన ఉద్యోగుల్లో ఏకంగా 800 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఐఎన్‌సీ42 తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments