Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.24,490 కే పానాసోనిక్ ఇన్వ‌ర్ట‌ర్ ఏసీ..!

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:10 IST)
ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ పానాసోనిక్‌కు చెందిన సబ్‌బ్రాండ్ సాన్‌యో ఈరోజు భారత మార్కెట్‌లోకి నూతన ఇన్వెర్టర్ ఏసీలను విడుదల చేసింది. ఈ ఏసీలు రూ.24,490 ప్రారంభ ధ‌ర‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏసీలు మొత్తం 5 ర‌కాల మోడ‌ల్స్‌లో విడుదల కాగా వీటిల్లో 3 స్టార్‌, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు ఉన్నాయి.
 
అలాగే ఈ ఏసీలు 1, 1.5, 2 ట‌న్ కెపాసిటీతో ల‌భిస్తున్నాయి. వీటిని అమెజాన్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. వీటిలో గ్లేసియర్ మోడ్ అనే ఫీచర్ ఉండడం వల్ల ఫ్యాన్ 35 శాతం అధిక స్పీడ్‌తో తిరుగుతుంది. అంతేకాకుండా అత్యంత తక్కువ సమయంలోనే గది కూలింగ్ అవుతుంది.

వీటిల్లో ఉన్న ఎకో ఫంక్షన్ అనే ఫీచర్ తక్కువ విద్యుత్తును వాడేలా చేస్తాయి, ఫలితంగా విద్యుత్తు వాడకం కూడా బాగా తగ్గుతుంది మరియు కరెంటు బిల్లును ఆదా చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments