Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేక్ న్యూస్‌ను షేర్ చేసిది... యువత కానే కాదు.. అంతా వృద్ధులే

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (12:03 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌లో ఫేక్ న్యూస్ షేర్ చేసేది యువత కానేకాదని.. 65ఏళ్లకు పైబడిన వృద్ధులేనని తేలింది. లైంగిక విషయాలు, విద్యా సంబంధ విషయాలను ఫేస్‌బుక్‌లో తప్పుగా నమోదు చేసుకున్న వారిలో యువతే అధికమని అందరూ అనుకుంటారు. కానీ తాజా అధ్యయనంలో వృద్ధులే ఫేక్ న్యూస్‌కు కారణమని తేల్చారు. 
 
ఈ మేరకు న్యూయార్క్ వర్శిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ  నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వివిధ రకాల వయస్సున్న మొత్తం 3500 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వారి ప్రవర్తనను పరిశీలించిన శాస్త్రవేత్తలు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఫేస్‌బుక్‌లో ఎక్కువగా ఫేక్‌న్యూస్‌ను షేర్ చేస్తున్నట్లు కనుగొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం