Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో చైనా బాంబ్ : రెడ్‌మీ నోట్-4 బ్లాస్ట్... తొడకు గాయాలు.. ఎక్కడ?

ఇటీవలి కాలంలో వివిధ కంపెనీలు తయారు చేసే స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్నటువంటి వార్తలు వరుసగా వింటున్నాం. వింటూనే ఉన్నాం. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫలితంగా కాలి తొడభాగంలో గాయమైంది.

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (12:48 IST)
ఇటీవలి కాలంలో వివిధ కంపెనీలు తయారు చేసే స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్నటువంటి వార్తలు వరుసగా వింటున్నాం. వింటూనే ఉన్నాం. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫలితంగా కాలి తొడభాగంలో గాయమైంది. ఇపుడు పేలిన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్. చైనా మొబైల్ కంపెనీ జియోమీ తయారు చేసిన ఈ ఫోన్‌కు ఇపుడు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా.. రెడ్‌మీ 4, రెడ్‌మీ 4ఏ ఫోన్ల కోసం వినియోగదారులు పోటీపడుతున్నారు.
 
అయితే, ఇపుడు రెడ్‌మీ నోట్-4 పేలింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన సూర్యకుమార్ అనే యువకుడు 20 రోజుల క్రితం కొనుగోలు చేసిన రెడ్‌మీ నోట్ 4 ఫ్యాటు జేబులో పెట్టుకుని వెళుతుండగా ఉన్నట్టుండి అకస్మికంగా పేలిపోయింది. 
 
ఫోన్‌కు ఉన్న సెల్‌పౌచ్ పూర్తిగా కాలిపోయి తొడకు అతుక్కునిపోయింది. దీంతో తొడ భాగంలో గాయమైంది. ఫోన్ కూడా కాలిపోయింది. అయితే, ఈ ఫోన్ చిన్నపాటి శబ్దంతో పేలడంతో ఆ యువకుడి ప్రాణాపాయం తప్పింది. కాగా, గత నెలలో బెంగుళూరులో కూడా రెడ్‌మీ నోట్ 4 పేలిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments