Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో వచ్చేస్తోంది.. ధర రూ.15వేల నుంచి రూ.20వేల లోపు?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (11:12 IST)
జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఫోన్‌లో డుయెల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగివుంటుంది. 19:9 ఇంచ్‌ల డిస్ ‌ప్లే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, పీ2ఐ వాటర్ రిపెలెంట్ నానో టెక్నాలజీ, 6జీబీల సామర్థ్యం కలిగిన రామ్,64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీని ఈ ఫోన్ కలిగి వుంటుంది. అంతేగాకుండా.. ఎంఐయూఐ 10 అవుట్ ఆఫ్ బాక్స్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 
 
జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో అనే ఈ ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్, ఎంఐడాట్‌కామ్‌లో అందుబాటులో వుంటుందని రెడ్‌మీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో లాంచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను జియోమీ వెబ్‌సైట్‌లో చూడొచ్చునని సంస్థ వెల్లడించింది. 
 
ఇకపోతే.. జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రోను తొలుత సెప్టెంబరులో థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించారు. ఆ ఫోన్‌ 4జీబీ రామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌ను కలిగివున్నది. దీని ధర రూ.6,990 నుంచి రూ.15,300లుగా వున్నది. ప్రస్తుతం భారత్‌లో విడుదలయ్యే జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రోకూడా రూ.15వేల నుంచి రూ.20వేల లోపు వుండవచ్చునని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments