Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో న్యూ ఆఫర్.. రోజుకు 25జీబీ డేటా.. 3 నెలలకు ఉచితం?

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (12:02 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఆకట్టుకునే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో ఇతక నెట్‌వర్క్ సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో జియో సంస్థ రోజుకు 25జీబీ డేటాను మూడు నెలలకు ఉచితంగా అందజేయనున్నట్లు జియో బంపర్ ఆఫర్ పేరిట ఓ ప్రకటన వచ్చింది. 
 
ఈ ఆఫర్‌లో రోజుకు 25 జీబీ డేటా మూడు నెలలకు ఉచితంగా డేటాను వాడుకునే సౌలభ్యం వుంటుంది. జూన్ నెల వరకు ఉచిత డేటా పేరిట ఈ ఆఫర్ గురించి ప్రకటన వచ్చింది. ఈ వార్త రాగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తపై జియో నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంకా ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని.. జియో అలాంటి ప్రకటనను విడుదల చేయలేదని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments