Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీఐ ట్రాన్సాక్షన్లకు పరిమితి.. రోజుకు రూ.లక్షే

Webdunia
సోమవారం, 12 జులై 2021 (15:25 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో యూపీఐ చెల్లింపుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి పలు రకాల యాప్స్ ద్వారా చెల్లింపులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కస్టమర్లు ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు డబ్బులు వెంటనే పంపించుకోవచ్చు. అయితే యూపీఐ ట్రాన్సాక్షన్లకు పరిమితి ఉంటుంది. 
 
మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ల ద్వారా ఒక రోజులో రూ.లక్ష వరకు మాత్రమే పంపొచ్చు. అలాగే రోజుకు 10 వరకు లావాదేవీలను మాత్రమే నిర్వహించడానికి వీలుంటుంది. రెండింటిలో ఏ లిమిట్ దాటినా డబ్బులు పంపడానికి వీలుండదు. తర్వాత రోజు వరకు ఆగాల్సిందే. 
 
గూగుల్ పే కూడా యూపీఐ ఆధారంగానే పనిచేస్తుంది. అందువల్ల యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ గూగుల్‌ పేకు కూడా వర్తిస్తాయి. అంతేకాకుండా బ్యాంక్ ప్రాతిపదికన ఒకేసారి యూపీఐ ద్వారా ఎంత డబ్బులు పంపొచ్చనే అంశం మారుతుంది. ఫోన్‌పేకు కూడా ఇదే రూల్స్ వర్తిస్తాయని చెప్పుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments