Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.229లతో వొడాఫోన్ ప్రీ-పెయిడ్ రీఛార్జ్ ప్లాన్..

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (19:00 IST)
ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియోకు ధీటుగా ఇతర టెలికామ్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా వొడాఫోన్ సంస్థ తన కస్టమర్లకు 2జీబీ డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. వొడాఫోన్ ముందుగా రూ.139 ప్రీ-పెయిడ్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.139 ఆఫర్ కింద 5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించింది. 
 
అలాగే రూ.229లకు కొత్త ఆఫర్‌ను తాజాగా ప్రవేశపెట్టింది.. వొడాఫోన్. ఈ ఆఫర్ కింద రోజూ 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ వంద ఎస్సెమ్మెస్‌లు అందించనుంది. ఈ ఆఫర్ 28 రోజులకు వర్తిస్తుంది. ఇంకా వొడాఫోన్ ప్లే ద్వారా లైవ్ టీవీ, సినిమాలు, ఇతర ప్రోగ్రామ్‌లు వీక్షించే సౌకర్యం వుంటుంది.
 
గత నెలలో వొడాపోన్ రూ.16లకు ఫిల్మీ ప్లాన్‌ను ప్రీ-పెయిడ్ యూజర్లకు ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ద్వారా 1జీబీ, 3జీబీ, 4జీబీ డేటా అల్ట్రా లో ప్రైజ్‌లో అందించింది. సినీ ప్రియులకు కోసం ప్రవేశపెట్టిన 16 రూపాయల ఫిల్మీ ప్లాన్ ఆఫర్ ఒక్క రోజుకే పరిమితం. ఇందులో కాల్స్, ఎస్సెమ్మెస్‌ల బెనిఫిట్స్ వుండవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments