Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కెమేరాతో చిమ్మచీకట్లోనూ వీడియో తీయొచ్చు... వివరాలేంటి?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (17:08 IST)
చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారత మార్కెట్‌లో వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖంగా మొబైల్ రంగంలో అరంగ్రేటం చేసి అనతికాలంలోనే అగ్రగామి స్థాయికి చేరింది. మొబైళ్లు, పురుషుల షూలు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, స్మార్ట్‌వాచీలు మొదలైన వాటిని ఇప్పటికే షియోమీ బ్రాండ్‌ తీసుకొచ్చింది. 
 
వాటితో పాటుగా ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా బేసిక్ 1080పి నేడు భారత్‌లో లాంచ్ చేసింది. ఈ కెమెరా ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా అందులోని ఇన్‌ఫ్రారెడ్ నైట్ విజన్ ఫీచర్‌తో 10 మీటర్ల దూరంలో చీకటిలో ఉన్న దృశ్యాలను కూడా రికార్డ్ చేస్తుంది. 
 
ఈ కెమెరా 130 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. వైఫై సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా ధరను రూ.2,699గా నిర్ణయించారు. ఈ కెమెరా రేపటి నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments