Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HappyNewYear2018 శిశు జననాల్లో భారత్ అగ్రస్థానం

కొత్త సంవత్సరం రోజున కూడా భారత్ మొదటిస్థానంలో నిలిచింది. జనవరి ఒకటో తేదీన భారత్‌లో రికార్డు స్థాయిలో పిల్లలు జన్మించారు. భారత్ తర్వాత చైనా ఉంది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) గణా

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (13:13 IST)
కొత్త సంవత్సరం రోజున కూడా భారత్ మొదటిస్థానంలో నిలిచింది. జనవరి ఒకటో తేదీన భారత్‌లో రికార్డు స్థాయిలో పిల్లలు జన్మించారు. భారత్ తర్వాత చైనా ఉంది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) గణాంకాలను వెల్లడించింది. 
 
ఈ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం, 2018, జనవరి ఒకటో తేదీన మొత్తం 3.86 లక్షల మంది శిశువులు జన్మించినట్టు పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది భారత్‌లో జన్మించారు. మన దేశంలోనే మొత్తం 69,070 మంది జన్మించినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. 
 
ఆ తర్వాతి స్థానాల్లో చైనా (44,760), నైజీరియా (20,210), పాకిస్థాన్ (14,910), ఇండోనేషియా (13,370), అమెరికా (11,280), కాంగో (9,400), బంగ్లాదేశ్ (8370) ఉన్నాయి. అయితే, ఈ చిన్నారుల్లో కొంతమంది మొదటి రోజే చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

తర్వాతి కథనం
Show comments