Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు రోజూ ఓ స్పూన్ తేనె ఇస్తే?

ప్రతిరోజూ తేనెను టీ, కాఫీల్లో కలుపుకుని తాగడం ద్వారా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు మేలు జరుగుతుంది. తేనె పంచదారకు అద్భుతమైన ప్రత్యామ్నయం. ప్రతీ రోజూ తేనె స్వీకరించడం ఎంతో మేలు చేస్తుంది. తేనె గుండెకూ, మెదడు

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (10:45 IST)
ప్రతిరోజూ తేనెను టీ, కాఫీల్లో కలుపుకుని తాగడం ద్వారా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు మేలు జరుగుతుంది. తేనె పంచదారకు అద్భుతమైన ప్రత్యామ్నయం. ప్రతీ రోజూ తేనె స్వీకరించడం ఎంతో మేలు చేస్తుంది. తేనె గుండెకూ, మెదడుకూ చాలా మంచిది. మెదడును చురుగ్గా వుంచుతుంది.

గోరువెచ్చని నీటితో కలిపి ప్రతీరోజూ తీసుకుంటే, తేనె రక్తప్రసార వ్యవస్థలోని ఎర్ర రక్త కణాల సంఖ్యను, రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దీని వల్ల పాండు రోగం (అనేమియా, రక్తహీనత) సమస్యలు అదుపులో ఉంటాయి. 
 
అయితే తేనెను వండకూడదు. అలా చేస్తే అది విషపూరితంగా మారుతుంది. తేనెని గోరు వెచ్చని లేదా వెచ్చని నీటిలో కలపండి, మరిగే వేడి నీటిలో కాదు. అలాగే తేనెను ఒక సంవత్సరంలోపు పిల్లలకు ఇవ్వకూడదు.

సంవత్సరం దాటిన పిల్లలకు రోజుకో స్పూన్ చొప్పున ఇస్తే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా జలుబు, దగ్గు వంటివి దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pahalgam Terrorist Attack, తెలంగాణ వాసి మనీష్ రంజన్ మృతి

Pahalgam terror attack ఫిబ్రవరిలో కాన్పూర్ వ్యాపారవేత్త పెళ్లి: కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మృతి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు గట్టి షాక్- వైకాపా నుంచి సస్పెండ్

IMD: ఏప్రిల్ 26 వరకు హీట్ వేవ్ అలర్ట్ జారీ- 44 డిగ్రీల కంటే పెరిగే ఉష్ణోగ్రతలు

Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

తర్వాతి కథనం
Show comments