Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిని చదివించడం ఎలా..?

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (12:13 IST)
చాలామంది తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా చదవలేదని బాధపడుతుంటారు. వారిలో చదివే అలవాటు పెంచాలంటే.. ఓ పుస్తకం చేతికి ఇవ్వడం పరిష్కారం కాదు. అందుకు కొన్ని మార్గాలున్నాయి. వాటిని అనుసరిస్తే తప్పకుండా వాళ్లకు పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుంది. 
 
ఇప్పటి కాలంలో చదువుకుంటేనే మంచిది. చదవడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలుసు. అది పిల్లలకు అర్థంకావాలంటే వారికి ముందు ఆసక్తికరమైన కథలు చెప్పాలి. దానివలన మరికొన్ని కథలు తెలుసుకోవాలనే ఉత్సాహం వారిలో కలుగుతుంది. అప్పుడు మీరో కథల పుస్తకాన్ని ఇచ్చినా.. ఇష్టంగా చదివేందుకు ఆసక్తి చూపిస్తారు.
 
ప్రతిరోజూ ఓ కథల పుస్తకాన్నో లేదా మరొకటో వారితో చదివించే అలవాటు చేయడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ఒక్కసారి వారికి అలవాటు అయితే మాత్రం.. మీ సహాయం లేకుండానే వారు పుస్తకాలు చేతుల్లోకి తీసుకుంటారు. అలానే మీరు ఎప్పటికప్పుటు వారిని ప్రశ్నలు వేయాలి.. లేదా రాయించాలి. ఇలా చేస్తుంటే.. వాళ్లు ఎంతవరకూ చదువుతున్నారనేది తెలుస్తుంది. ముఖ్యంగా పుస్తకం చదివించడం అంటే ఏదో ఒకటిలే అనుకోకండి. పిల్లల ఆసక్తిని తెలుకోవడం ఎంతైన ముఖ్యం.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

తర్వాతి కథనం
Show comments