వర్షాకాలంలో పిల్లలకు న్యుమోనియా.. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే..?

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (10:00 IST)
వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా న్యుమోనియా బారిన పడతారు కాబట్టి ఈ జ్వరం నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
 
5 సంవత్సరాలలోపు తల్లిపాలు తాగే పిల్లలకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు తల్లిపాలు పట్టించాలని వైద్యులు కూడా చెప్పారు. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే ఆ పొగను పిల్లలు పీల్చినప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోయి న్యుమోనియా వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
 
పిల్లలకు జ్వరం, దగ్గు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోకుంటే క్రిములు ప్రవేశించి ప్రమాదకరంగా మారతాయని వైద్యులు కూడా చెప్తున్నారు. అందువల్ల వైద్యుల సలహా మేరకు న్యుమోనియా ఫీవర్ నుండి పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా డ్యాష్ కిందకి నీళ్లు, హార్మూజ్ మీదెలా అవుతుంది? ఇరాన్‌కి జిన్‌పింగ్ స్వీట్ షాక్

దొంగల్లా మారిన పోలీసులు, చెక్కు వివాదం కోసం వచ్చి 22 తులాల బంగారం కొట్టేశారు

విమానం ఎక్కి నేరుగా వస్తా, ఒప్పుకుంటే శాంతి లేదంటే బాంబులేస్తా: ట్రంప్ వార్నింగ్

జేజేఈ మెయిన్ -2026 ఫలితాలు.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రెండు ర్యాంకులు

Milk and ghee: రూ.7.78 లక్షల విలువైన పాలు, నెయ్యి స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jagapathi Babu: టెక్నాలజీ ఉపయోంచేందుకు రామ్ సహకరించారు : జగపతిబాబు

అందరికీ నచ్చేలా సూర్య బి పాజిటివ్ టీజర్ - దర్శకులు కౌశిక్, మురళీకాంత్

Anshumalika: ఆర్కే రోజా కుమార్తెకు హెర్మన్ బి వెల్స్ అవార్డు

Chadalavada: ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తానంటున్న చదలవాడ శ్రీనివాసరావు

Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు వందరోజులు పూర్తిచేసుకుంది

తర్వాతి కథనం
Show comments