Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ లోక్‌సభ పోల్స్... 17 సీట్లు - 443 అభ్యర్థులు

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (20:05 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‍సభ సీట్లకు మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 503 నానిమినేషన్లు దాఖలు చేయగా, 60 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 
 
దీంతో 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా నిజామాబాద్ ఎంపీ స్థానానికి 185 మంది పోటీలో ఉన్నారు. అలాగే సికింద్రాబాద్‌ నుంచి 28 మంది పోటీలో ఉన్నారు. వివిధ పార్లమెంటు స్థానాలకు ఎన్నికల బరిలో నిలిచిన వారి సంఖ్యా వివరాలను పరిశీలిస్తే, 
 
అదిలాబాద్ (ఎస్సీ) 11, పెద్దపల్లి (ఎస్సీ) 17, కరీంనగర్ 15, నిజామాబాద్ 185, జహీరాబాద్ 12, మెదక్ 10, మల్కాజ్‌గిరి 12, సికింద్రాబాద్ 28, హైదరాబాద్ 15, చేవెళ్ల 23, మహబూబ్ నగర్ 12, నాగర్ కర్నూల్ (ఎస్సీ) 11, నల్గొండ 27, భువనగిరి 13, వరంగల్ (ఎస్సీ) 15, పాలమూరు (ఎస్టీ) 14, ఖమ్మం 23 మంది చొప్పున మొత్తం 443 మంది బరిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments