Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికలు : ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం

Webdunia
గురువారం, 23 మే 2019 (15:28 IST)
కాంగ్రెస్ తురుపుముక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణాలోని మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన రాజశేఖర్‌పై 6270 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. 
 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే భువనగిరి, నల్గొండ స్థానాలను కైవసం చేసుకుంది. ఇపుడు రేవంత్ రెడ్డి కూడా విజయం సాధించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మూడు స్థానాల్లో గెలుపొందినట్టయింది. 
 
నిజానికి గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి .. అటు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కో రౌండ్‌లో ఒకరు ఆధిక్యంలో ఉంటూ వచ్చారు. దాంతో ఎవరిని విజయం వరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని విజయం వరించడంతో, ఆయన అభిమాన గణం ఊపిరి పీల్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments