Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూలో ఘోరం.. దూసుకొచ్చిన ట్రక్... పది మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (16:20 IST)
మహారాష్ట్రలోని ధూలేలో ఘోరం జరిగింది. ఒక భారీ కంటైనర్ ఒకటి ఒక్కసారిగా దూసుకుని రావడంతో పది మంది మృత్యువాతపడ్డారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. రోడ్డుపై ఉన్న వాహనాలను వరుసగా ఢీకొడుతూ కంటైనర్ లారీ దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది చనిపోయారు. మరో 20 మంది వరకు గాయపడగా, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ధూలేలోని పలాస్నేర్ గ్రామ సమీపంలో హైవేపై వెళుతున్న కంటైనర్ లారీ ఈ నాలుగు వాహనాలను ఢీకొని ఆపై ఒక హోటల్‌లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ధూలేలోని ముంబై - ఆగ్రా జాతీయ రహదారిపై పలాస్నేర్ గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments