Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ పూంఛ్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (12:25 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో ఈ ప్రమాదం జిరగింది. మండి నుంచి షాజియాన్ వెళుతున్న మినీ స్సు ఒకటి డ్రైవర్ కంట్రోల్ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 11 మంది చనిపోయారు. 
 
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజన్ సిన్హా ప్రకటించారు. ప్రమాదస్థలంలో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరిలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments