Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ చెంపదెబ్బ: 11 ఏళ్ల విద్యార్థిని మృతి.. ఎక్కడ?

ఉపాధ్యాయురాలి చెంపదెబ్బతో 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రజనీ ఉపాధ్యాయ్ అనే ట

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (16:45 IST)
ఉపాధ్యాయురాలి చెంపదెబ్బతో 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రజనీ ఉపాధ్యాయ్ అనే టీచర్.. ఓ చిన్నారి చెంపఛెల్లుమనిపించింది. అంతే ఆ విద్యార్థిని అక్కడే స్పృహ తప్పి కిందపడిపోయింది. 
 
అనంతరం ఆ బాలికను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చెంపపై బలంగా కొట్టడంతోనే ఆమె చనిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. బాలికపై చేజేసుకున్న టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాలిక మృతదేహంతో పాఠశాల ముందు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఫలితంగా ఆ టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments