Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఒమైక్రాన్ టెన్షన్.. 12మందికి కరోనా పాజిటివ్

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (08:48 IST)
దేశరాజధాని ఢిల్లీలో ఒమైక్రాన్ టెన్షన్ మొదలైంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకుల్లో కరోనా పాజిటివ్ రావడంతో ఒమైక్రాన్ ఆందోళన మొదలైంది. ఇప్పటికే లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రిలో.. 12 మంది కోవిడ్‌ లక్షణాలున్న పేషెంట్లు చేరారు. వారంతా విదేశాల నుంచి వచ్చినవారే. వారిలో 10 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. మిగతా ఇద్దరికీ టెస్టులు చేయాల్సి ఉంది. 
 
ఈ పన్నెండు మందిలో ఎనిమిది మంది గురువారం ఆస్పత్రిలో చేరగా.. నలుగురు శుక్రవారం అడ్మిట్ అయ్యారు. కొత్తగా చేరిన నలుగురిలో ఇద్దరు యూకే నుంచి వచ్చినవారు కాగా, ఒకరు ఫ్రాన్స్‌ నుంచి, మరొకరు నెదర్లాండ్స్‌ నుంచి వచ్చారు. వీరికి సోకింది ఒమైక్రాన్‌ వేరియంటా కాదా తెలుసుకునేందుకుగాను వారి నమూనాలను జీన్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఫలితాలు ఐదారురోజుల్లో వస్తాయని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments