Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

సెల్వి
బుధవారం, 20 నవంబరు 2024 (22:40 IST)
బహిర్భూమిని వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో జరిగింది. బహిర్భూమికి వెళ్లి.. చాలా సమయం గడిచినా తిరిగిరాలేదు. ఆమె కోసం బాధితురాలి తండ్రి వెతుక్కుంటూ వెళ్లాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులను చూశాడు. 
 
బాలిక కోసం తండ్రి అరవడం మొదలెట్టాక.. అక్కడున్న ముగ్గురు పరుగెత్తారు. ఆ తర్వాతే తన కుమార్తె లైంగిక దాడికి గురైన విషయం తెలియవచ్చింది. నవంబర్ 16న ఈ ఘటన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు వేలూరు ఆల్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం