Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ ఘజియాబాద్ జైలులో 140 మంది హెచ్ఐవీ రోగులు

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (11:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జైలులో 140 మందికి హెచ్.ఐ.వి. వైరస్ సోకిందని జైలు ఉన్నతాధికారులు తెలిపారు. గత 2016లో ఈ జైలుకు వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేయించగా 49 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అప్పటి నుంచి వీరంతా ఇతర ఖైదీలతో కలిసి ఉంటున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 140కు చేరిందని అధికారులు తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకినట్టు వెల్లడైంది. అదేసమయంలో హెచ్.ఐ.వి. సోకిన రోగులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు వారు తెలిపారు. 
 
నిజానికి ఈ జైలులో 1706 మంది ఖైదీలు ఉండాల్సివుండగా, ఈ సంఖ్య 5,500కి చేరుకుంది. ఫలితంగా జైలులో అంటు వ్యాధులతో పాటు రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేసే వైరస్ సోకినవాళ్లు సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు వెల్లడించారు. హెచ్.ఐ.వి. ముదిరి ఎయిడ్స్‌గా మారుతుందని దీనికి పూర్తి స్థాయిలో చికిత్స లేదని తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments