Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునంద శరీరంలో విషం... తేల్చిన పోస్టు మార్టం నివేదిక

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (11:59 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసులో తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె శరీరంలో విషం ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. 
 
పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్‌తో శశిథరూర్‌కు ఉన్న సంబంధం కూడా సునందను మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ నక్షత్ర హోటల్‌లో ఆమె అనుమానాస్పదంగా చనిపోయారు.
 
ఈ కేసులో శశిథరూర్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 498-ఏ, 306 కింద కేసులు నమోదై ఉన్నాయి.ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం సునంద శరీరంలో విషం ఉందని, శరీరంపై 15 చోట్ల గాయాలు ఉన్నాయని చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments