Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్: 152 మందికి స్వైన్ ఫ్లూ.. 41మంది మృతి

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (15:26 IST)
ఇండోర్‌లో స్వైన్ ఫ్లూ విజృంభించింది. జనవరి నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధితో 41మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 644 మందిని పరీక్షించగా అందులో 152 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తేలింది.


ప్రస్తుతం మరో 19 మంది స్వైన్ ఫ్లూతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ముఖ్య వైద్యాధికారి ప్రవీణ్ జాదియా చెప్పారు. స్వైన్ ఫ్లూ కలకలంతో తాము ఫీవర్ క్లినిక్ తెరచామని ప్రవీణ్ తెలిపారు. 
 
స్వైన్ ఫ్లూతో ఇండోర్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇండోర్ సిటీలో మాత్రం 20 మంది ప్రాణాలు కోల్పోయారని జాదియా వెల్లడించారు. స్వైన్ ఫ్లూ అంటు వ్యాధి కావడం ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
 
ముఖ్యంగా వేగంగా శ్వాస తీసుకోవటం, నీరు తాగటంలో లేదా ఆహారం మింగటంలో ఇబ్బంది ఏర్పడటం, జ్వరం, తీవ్రంగా దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని వైద్యులు హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments